ఖతార్ రైల్: ఆర్ట్ వర్క్ ప్రదర్శనకు ఆహ్వానం
- May 06, 2018
ఖతార్:ఖతారీ ఆర్టిస్టులు తమ ఆర్&్ట వర్క్ని మెట్రో స్టేషన్స్లో ప్రదర్శించేందుకుగాను ఖతారీ రైల్ ఆహ్వానం పలికింది. మే 20 లోపు ఔత్సాహికులు తమ కరికులమ్ వైటీని, హ్యాండ్ ప్రొఫైల్నీ అల్ సాద్లోని హెడ్ క్వార్టర్స్లో అందించాలని ఖతార్ రైల్ పేర్కొంది. పెయింటింగ్స్, స్కల్ప్చర్, ఫొటోగ్రాఫ్స్ని సబ్మిట్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ ఖతార్లో ఆర్ట్ సీన్ని సపోర్ట్ చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ రైల్ పేర్కొంది. నాలుగు లైన్స్తో (రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్, గోల్డ్ లైన్) దోహా మెట్రో ఏర్పాటవుతోంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







