ఖతార్ రైల్: ఆర్ట్ వర్క్ ప్రదర్శనకు ఆహ్వానం
- May 06, 2018
ఖతార్:ఖతారీ ఆర్టిస్టులు తమ ఆర్&్ట వర్క్ని మెట్రో స్టేషన్స్లో ప్రదర్శించేందుకుగాను ఖతారీ రైల్ ఆహ్వానం పలికింది. మే 20 లోపు ఔత్సాహికులు తమ కరికులమ్ వైటీని, హ్యాండ్ ప్రొఫైల్నీ అల్ సాద్లోని హెడ్ క్వార్టర్స్లో అందించాలని ఖతార్ రైల్ పేర్కొంది. పెయింటింగ్స్, స్కల్ప్చర్, ఫొటోగ్రాఫ్స్ని సబ్మిట్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ ఖతార్లో ఆర్ట్ సీన్ని సపోర్ట్ చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ రైల్ పేర్కొంది. నాలుగు లైన్స్తో (రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్, గోల్డ్ లైన్) దోహా మెట్రో ఏర్పాటవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..