కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం
- May 07, 2018
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ పైటర్స్ అత్యంత చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి 176 మంది చిన్నారుల్ని రక్షించారు. అల్ వురూద్ కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకోగానే, సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దహాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 20 మంది టీచర్లు, 176 మంది విద్యార్థులు ఆ కిండర్గార్టెన్లో వున్నారని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అలి అల్ మహబూబి చెప్పారు. నీటిని అలాగే ఫోమ్ని ఉపయోగించి మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులంతా క్షేమమని అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







