స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులది మొదటి స్థానం
- May 08, 2018
విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించి అందులో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబాలకు పంపగలిగితే ఆ తృప్తే వేరు అనుకునే వారు ఎందరో! అలా అనుకునేవారిలో భారతీయులు అందరి కంటే ముందున్నారు. 2017లో ఏకంగా 4.6 లక్షల కోట్ల రూపాయలను ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.9 శాతం ఎక్కువ. ప్రపంచ బ్యాంకు ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయులు స్వదేశానికి పంపుతున్న మొత్తమే ఎక్కువగా ఉందని తేల్చింది. భారతీయులు సామాజిక బాధ్యతతో మెలగడం వల్లే ఇది సాధ్యమైందని బ్యాంకు విశ్లేషించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







