స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులది మొదటి స్థానం
- May 08, 2018
విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించి అందులో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబాలకు పంపగలిగితే ఆ తృప్తే వేరు అనుకునే వారు ఎందరో! అలా అనుకునేవారిలో భారతీయులు అందరి కంటే ముందున్నారు. 2017లో ఏకంగా 4.6 లక్షల కోట్ల రూపాయలను ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.9 శాతం ఎక్కువ. ప్రపంచ బ్యాంకు ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయులు స్వదేశానికి పంపుతున్న మొత్తమే ఎక్కువగా ఉందని తేల్చింది. భారతీయులు సామాజిక బాధ్యతతో మెలగడం వల్లే ఇది సాధ్యమైందని బ్యాంకు విశ్లేషించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







