తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!
- May 09, 2018
తెలంగాణా:ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయనున్నారు. ఆ రోజున వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం 18 డిమాండ్లపై చర్చలు జరపనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తనున్న 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ స్పందించనున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పెన్షన్ స్కీం వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







