తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!
- May 09, 2018
తెలంగాణా:ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయనున్నారు. ఆ రోజున వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం 18 డిమాండ్లపై చర్చలు జరపనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తనున్న 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ స్పందించనున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పెన్షన్ స్కీం వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







