తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!
- May 09, 2018
తెలంగాణా:ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయనున్నారు. ఆ రోజున వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం 18 డిమాండ్లపై చర్చలు జరపనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తనున్న 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ స్పందించనున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పెన్షన్ స్కీం వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









