ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- May 10, 2018
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థావరాలపై ఇరాన్ దాడికి ప్రతిగా సిరియాలోని ఇరాన్ స్థావరాలన్నింటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిడోర్ లీబర్మాన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ నిర్వహించిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్పై బుధవారం అర్ధరాత్రి వేళ సిరియా భూభాగం నుంచి ఇరాన్ 20 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇది ఇరాన్కు చెందిన అల్కుద్స్ బలగాల పనేనని, ఈ దాడుల్లో తమ పౌరులెవరూ గాయపడలేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







