ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- May 10, 2018
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థావరాలపై ఇరాన్ దాడికి ప్రతిగా సిరియాలోని ఇరాన్ స్థావరాలన్నింటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిడోర్ లీబర్మాన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ నిర్వహించిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్పై బుధవారం అర్ధరాత్రి వేళ సిరియా భూభాగం నుంచి ఇరాన్ 20 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇది ఇరాన్కు చెందిన అల్కుద్స్ బలగాల పనేనని, ఈ దాడుల్లో తమ పౌరులెవరూ గాయపడలేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







