ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- May 10, 2018
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థావరాలపై ఇరాన్ దాడికి ప్రతిగా సిరియాలోని ఇరాన్ స్థావరాలన్నింటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిడోర్ లీబర్మాన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ నిర్వహించిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్పై బుధవారం అర్ధరాత్రి వేళ సిరియా భూభాగం నుంచి ఇరాన్ 20 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇది ఇరాన్కు చెందిన అల్కుద్స్ బలగాల పనేనని, ఈ దాడుల్లో తమ పౌరులెవరూ గాయపడలేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









