ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- May 10, 2018
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థావరాలపై ఇరాన్ దాడికి ప్రతిగా సిరియాలోని ఇరాన్ స్థావరాలన్నింటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిడోర్ లీబర్మాన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ నిర్వహించిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్పై బుధవారం అర్ధరాత్రి వేళ సిరియా భూభాగం నుంచి ఇరాన్ 20 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇది ఇరాన్కు చెందిన అల్కుద్స్ బలగాల పనేనని, ఈ దాడుల్లో తమ పౌరులెవరూ గాయపడలేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







