వీసా నిబంధనలు మార్చేసిన కివీ పండ్లు
- May 12, 2018
న్యూజిలాండ్ లో ప్రధాన పంట అయిన కివీ పండ్లు కోయడానికి కూలీలు దొరక్క ఆ దేశం ఇబ్బందులు పడుతోంది. దీంతో విదేశీ కూలీలను రప్పించడానికి ఏకంగా వీసా నిబంధనలను మార్చేసింది. పండ్లను కోసేందుకూ, ప్యాకింగ్ చేసేందుకు పనిచేసే కార్మికులకు కనీస వేతనం గంటకు 16.50 న్యూజిలాండ్ డాలర్లుగా కూడా నిర్ణయించింది. తాజా వీసా నిబంధనల ప్రకారం న్యూజిలాండ్ పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా ఆరు వారాల పాటు పనిచేసుకోవడానికి వీలు కల్పించేలా సీజనల్ వర్క్ పర్మిట్ ఇస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!







