కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం..

- December 07, 2015 , by Maagulf
కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం..

 కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం రేగింది. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ బార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరో వైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com