ట్రక్ డ్రైవర్స్కి పోలీస్ అడ్వయిజరీ
- May 14, 2018
మస్కట్: మస్కట్లో ట్రక్ డ్రైవర్లకు రాయల్ ఒమన్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే రోడ్డుపై వుండాల్సిందిగా ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. 10 టన్నులకు పైగా బరువున్న వాహనాల్ని ఆదివారం నుంచి గురువారం వరకు మాత్రమే సిటీ రోడ్స్పైకి అనుమతిస్తారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 6 గంటల నుండి 9.30 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ మార్పుల్ని గుర్తించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







