TV5 చైర్మన్ బిఆర్ నాయుడును అభినందించిన బీజేపీ నేతలు
- May 15, 2018కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఈ నెల 7న టివి5 ప్రాసారం చేసిన సర్వే నిజమైందని ....బిజేపి తెలంగాణ నేతలు జూబ్లిహిల్స్ లో ఉన్న టివి5 ప్రధాన కార్యలయానికి వచ్చి చైర్మన్ బి ఆర్ నాయుడు ను అభినందించారు.కన్నడలో కొత్తగా టివి5 వార్తచానల్ ప్రారంభించిన అతికొద్దికాలంలో, చేసిన మొదటి సర్వే ఎక్యురెట్ గా ఉందని వారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలో రానున్నది అని ఇస్తున్న తరుణంలో టివి5 ప్లాష్ సంస్దతో కలసి కన్నడిగుల్లో ఉన్న వాస్తవ అభిప్రాయాలను సర్వే రూపంలో ముందుకు తెచ్చింది.బిజేపికి 105 + ఆర్ - అని టివి5 ప్రీపోల్ సర్వేలో రాగా ఈ రోజు వచ్చిన పలితాలలో బిజేపి 104 సీట్లు స్వతంత్రంగా గెలుచుకోంది.ఇలా ప్రజా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టాలని...టివి5 చైర్మన్ బిఆర్ నాయుడు ను బిజేపి నేతలు కిషన్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రసంశించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..