TV5 చైర్మన్ బిఆర్ నాయుడును అభినందించిన బీజేపీ నేతలు
- May 15, 2018
కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఈ నెల 7న టివి5 ప్రాసారం చేసిన సర్వే నిజమైందని ....బిజేపి తెలంగాణ నేతలు జూబ్లిహిల్స్ లో ఉన్న టివి5 ప్రధాన కార్యలయానికి వచ్చి చైర్మన్ బి ఆర్ నాయుడు ను అభినందించారు.కన్నడలో కొత్తగా టివి5 వార్తచానల్ ప్రారంభించిన అతికొద్దికాలంలో, చేసిన మొదటి సర్వే ఎక్యురెట్ గా ఉందని వారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలో రానున్నది అని ఇస్తున్న తరుణంలో టివి5 ప్లాష్ సంస్దతో కలసి కన్నడిగుల్లో ఉన్న వాస్తవ అభిప్రాయాలను సర్వే రూపంలో ముందుకు తెచ్చింది.బిజేపికి 105 + ఆర్ - అని టివి5 ప్రీపోల్ సర్వేలో రాగా ఈ రోజు వచ్చిన పలితాలలో బిజేపి 104 సీట్లు స్వతంత్రంగా గెలుచుకోంది.ఇలా ప్రజా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టాలని...టివి5 చైర్మన్ బిఆర్ నాయుడు ను బిజేపి నేతలు కిషన్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రసంశించారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







