లేబర్ చట్టం ఉల్లంఘన: 774 మంది అరెస్ట్
- May 16, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం) - జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ విడుదల చేసిన వీక్లీ రిపోర్ట్లో మే 5 నుంచి 12 వరకు ఈ ఏడాది జరిగిన తనిఖీల్లో 774 మంది కార్మికులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇందులో 643 మంది కమర్షియల్ వర్కర్స్ వున్నారు. 59 మంది ఫామ్ వర్కర్స్, 72 మంది హౌస్ మెయిడ్స్ వున్నట్లు ప్రకటనలో ఎంఓఎం పేర్కొంది. వీరిలో 764 మందిని ఇన్స్పెక్షన్ టీమ్ అరెస్ట్ చేసింది. ఇందులోనూ 401 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ కాగా, 336 మంది రిట్రెంచ్డ్ వరర్స్ర్. 27 మందికి ఎలాంటి ఐడీ కార్డులూ లేవు. గవర్నరేట్ ఆఫ్ మస్కట్, అత్యధిక వయోలేషన్స్ని (449) గుర్తించింది. నార్త్ బతినాలో ఈ సంఖ్య 106గా వుంది. 511 మంది ఉల్లంఘనుల్ని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







