లేబర్ చట్టం ఉల్లంఘన: 774 మంది అరెస్ట్
- May 16, 2018_1526537123.jpg)
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం) - జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ విడుదల చేసిన వీక్లీ రిపోర్ట్లో మే 5 నుంచి 12 వరకు ఈ ఏడాది జరిగిన తనిఖీల్లో 774 మంది కార్మికులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇందులో 643 మంది కమర్షియల్ వర్కర్స్ వున్నారు. 59 మంది ఫామ్ వర్కర్స్, 72 మంది హౌస్ మెయిడ్స్ వున్నట్లు ప్రకటనలో ఎంఓఎం పేర్కొంది. వీరిలో 764 మందిని ఇన్స్పెక్షన్ టీమ్ అరెస్ట్ చేసింది. ఇందులోనూ 401 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ కాగా, 336 మంది రిట్రెంచ్డ్ వరర్స్ర్. 27 మందికి ఎలాంటి ఐడీ కార్డులూ లేవు. గవర్నరేట్ ఆఫ్ మస్కట్, అత్యధిక వయోలేషన్స్ని (449) గుర్తించింది. నార్త్ బతినాలో ఈ సంఖ్య 106గా వుంది. 511 మంది ఉల్లంఘనుల్ని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..