44 ఏళ్ళలో 178 దేశాలకోసం యూఏఈ ఛారిటీ
- December 07, 2015
యూఏఈ గడచిన 44 ఏళ్ళలో 173 బిలియన్ దిర్హామ్లను ఛారిటీ కింద సుమారు 178 దేశాలకు కేటాయించింది. 44వ నేషనల్ డే సందర్భంగా ఈ వివాసరల్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మరియు డెవలప్మెంట్ (మికాడ్) ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మరియు చారిటీ సంస్థల 1971 నుంచి 2014 మధ్య ఈ నిధుల్ని ఖర్చు చేశాయి. యూఏఈ జాతి పిత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పిలుపు మేరకు ఈ ఛారిటీ కార్యక్రమాలు జరిగాయి. 129 బిలియన్ దిర్హామ్లు కేవలం ప్రభుత్వ సంస్థల నుంచే ఛారిటీకి వెళ్ళగా, 30.5 బిలియన్ దిర్హామ్లు అబుదాబీ డెవలప్మెండ్ ఫండ్ ద్వారా, 5.7 బిలియన్ దిర్హామ్లు ఎమిరేట్ రెడ్ క్రిసెట్ ద్వారా 2.9 బిలియన్ దిర్హామ్లు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్ ద్వారా కేటాయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆసియాలో 79.4 బిలియన్ దిర్హామ్లను వెచ్చించడం జరిగింది. తర్వాతి స్థానంలో ఆఫ్రికా 75.4 బిలియన్ దిర్హామ్లు అందుకున్న ఖండంగా నిలిచింది. గృహ నిర్మాణాలు, రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ జనరేషన్ వంటి విభాగాల్లో ఈ మొత్తాన్ని ఎక్కువగా ఖర్చు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ







