గో ఎయిర్ 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్ల..
- December 07, 2015
బడ్జెట్ క్యారియర్గా పేరొందిన విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న క్రిస్మస్ పండగ సీజన్ సందర్భంగా 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం వరకు అందుబాటులో ఉంటుంది. సేల్ సందర్భంగా టిక్కెట్లు కొనుక్కున్న వారు 2016, సెప్టెంబరు 30వ తేదీలోపు ప్రయాణించవచ్చు. బుకింగ్లు చేసుకునే వారిలో ప్రతి 25వ కొనుగోలుదారుడూ ఉచిత విమాన టిక్కెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తున్న విమాన యానసంస్థల్లో గో ఎయిర్ ఒకటి. ఈ సంస్థ గత నెలలో మూడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టిక్కెట్ ప్రారంభ ధర రూ.691గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్







