గో ఎయిర్ 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్ల..
- December 07, 2015
బడ్జెట్ క్యారియర్గా పేరొందిన విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న క్రిస్మస్ పండగ సీజన్ సందర్భంగా 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం వరకు అందుబాటులో ఉంటుంది. సేల్ సందర్భంగా టిక్కెట్లు కొనుక్కున్న వారు 2016, సెప్టెంబరు 30వ తేదీలోపు ప్రయాణించవచ్చు. బుకింగ్లు చేసుకునే వారిలో ప్రతి 25వ కొనుగోలుదారుడూ ఉచిత విమాన టిక్కెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తున్న విమాన యానసంస్థల్లో గో ఎయిర్ ఒకటి. ఈ సంస్థ గత నెలలో మూడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టిక్కెట్ ప్రారంభ ధర రూ.691గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







