గో ఎయిర్ 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్ల..
- December 07, 2015
బడ్జెట్ క్యారియర్గా పేరొందిన విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న క్రిస్మస్ పండగ సీజన్ సందర్భంగా 'క్రిస్మస్ సేల్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం వరకు అందుబాటులో ఉంటుంది. సేల్ సందర్భంగా టిక్కెట్లు కొనుక్కున్న వారు 2016, సెప్టెంబరు 30వ తేదీలోపు ప్రయాణించవచ్చు. బుకింగ్లు చేసుకునే వారిలో ప్రతి 25వ కొనుగోలుదారుడూ ఉచిత విమాన టిక్కెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తున్న విమాన యానసంస్థల్లో గో ఎయిర్ ఒకటి. ఈ సంస్థ గత నెలలో మూడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వాటిలో టిక్కెట్ ప్రారంభ ధర రూ.691గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







