షూటింగ్ పూర్తి చేసుకున్న 'తేజ్ .. ఐ లవ్యూ' సినిమా
- May 19, 2018
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యు'. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో తేజ్, అనుపమల మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా పూర్తి చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి. ఈ వేసవి ఆఖరులో చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాత..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







