వైరస్ కలకలం: ప్రజల ప్రాణాలు తీస్తున్న 'నిఫా' వైరస్.. 15మంది మృతి!
- May 21, 2018
కేరళలోని కోజికోడ్ జిల్లాలో పెరంబాబ్రా ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలాయి. ఇప్పటికే ఈ విష జ్వరాల కారణంగా 9 మంది మరణించారు. దాదాపు 26 మంది విషమపరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు గుర్తు తెలియని వైరస్ సోకడంతో విష జ్వరాలు సోకాయని వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కేంద్రం సహయం కోరింది. మరణించిన వారిలో ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మిగతా వారికి సోకిన వైరస్ గుర్తించడం కోసం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







