యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక
- May 21, 2018
ఇండియాకి వెళ్ళే విదేశీయులకు శాటిలైట్ ఫోన్ విషయమై అబుదాబీ మరియు దుబాయ్లోని ఇండియన్ డిప్లమాటిక్ మిషన్స్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తమతోపాటు శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళవద్దని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మిషన్స్ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళరాదనీ, అలా తీసుకెళ్ళేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ ఇండియన్ మిషన్స్ స్పష్టం చేశాయి. యూఏఈలోని శాటిలైట్ ప్రొవైడర్స్, తమ సబ్స్క్రైబర్స్కి ఈ చట్టబద్ధమైన బ్యాన్ విషయాన్ని తెలియజేయాలని ఇండియన్ మిషన్స్ సూచించాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







