యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక
- May 21, 2018
ఇండియాకి వెళ్ళే విదేశీయులకు శాటిలైట్ ఫోన్ విషయమై అబుదాబీ మరియు దుబాయ్లోని ఇండియన్ డిప్లమాటిక్ మిషన్స్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తమతోపాటు శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళవద్దని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మిషన్స్ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళరాదనీ, అలా తీసుకెళ్ళేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ ఇండియన్ మిషన్స్ స్పష్టం చేశాయి. యూఏఈలోని శాటిలైట్ ప్రొవైడర్స్, తమ సబ్స్క్రైబర్స్కి ఈ చట్టబద్ధమైన బ్యాన్ విషయాన్ని తెలియజేయాలని ఇండియన్ మిషన్స్ సూచించాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









