యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక
- May 21, 2018
ఇండియాకి వెళ్ళే విదేశీయులకు శాటిలైట్ ఫోన్ విషయమై అబుదాబీ మరియు దుబాయ్లోని ఇండియన్ డిప్లమాటిక్ మిషన్స్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తమతోపాటు శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళవద్దని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మిషన్స్ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళరాదనీ, అలా తీసుకెళ్ళేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ ఇండియన్ మిషన్స్ స్పష్టం చేశాయి. యూఏఈలోని శాటిలైట్ ప్రొవైడర్స్, తమ సబ్స్క్రైబర్స్కి ఈ చట్టబద్ధమైన బ్యాన్ విషయాన్ని తెలియజేయాలని ఇండియన్ మిషన్స్ సూచించాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







