24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
- May 23, 2018బెంగళూరు : కర్నాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణస్వీకారం చేశారు. కుమార స్వామితో గవర్నర్ వజూభాయ్వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, పినరయి విజయన్, ఏచూరి, చంద్రబాబు నాయుడు, అఖిలేష్, మమతాబెనర్జీ, తేజస్వీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జీ-7: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన..
- హజ్ మొదటి రోజు..1.5 మిలియన్లకు పైగా యాత్రికులు రాక
- మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- విజయవాడ-ముంబై విమాన సర్వీస్ ప్రారంభం
- ఖతారీ ప్రాదేశిక జలాల్లో స్పిన్నర్ డాల్ఫిన్లు సందడి
- ఒమన్లో ప్రీ-ఈద్ 'హబ్తా' సౌక్లు
- 7 సెషన్.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- విద్యార్థి నిజాయితీ..సత్కరించిన దుబాయ్ పోలీసులు
- కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం..
- టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..