కెనడా:ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు
- May 24, 2018టొరాంటోః కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. దీన్ని అనుమానాస్పద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. పేలుడు వల్ల ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని టొరంటో ట్రామా సెంటర్కు తరలించారు. అయితే బిల్డింగ్లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ టైమ్లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..