హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి
- May 25, 2018
మనామా:మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజినయన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా బహ్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బాధితులకు అండగా వుండేందుకోసం, అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఖర్చుల కోసం బాధితులకు అండగా వుండేందుకు ఈ నిధి ఉపయోగపడ్తుంది. బాధితులకి మళ్ళీ బహ్రెయిన్లో ఎంప్లాయ్మెంట్ దక్కేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ నిధి నుంచి ఇద్దరు బాధితులకు సహాయం అందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!