ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం
- May 27, 2018ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ , ఎంపీ జీవీఎల్ నరసింహరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా