నిపా ఎఫెక్ట్: కేరళ నుంచి పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం
- May 29, 2018
యు.ఏ.ఈ:నిపా వైరస్ భయాందోళనల కారణంగా యూఏఈ, కేరళ నుంచి వచ్చే తాజా పండ్లు, కూరగాయలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, స్థానిక ఫుడ్ అథారిటీస్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఎమిరేట్స్, కేరళ నుంచి వచ్చే తాజా కూరగాయలు, పండ్లపై నిషేధం వున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కేరళలో నిపా వైరస్ కారణంగా ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్కి ప్రధాన కారణంగా పండ్లను తినే రకం గబ్బిలాలని గుర్తించారు. మామిడి పండ్లు, డేట్స్, అరటిపండ్లు ఈ రకం గబ్బిలాలకు ఇష్టమైన ఆహారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..