దోఫార్లో లోన్ పేబ్యాక్పై ఉపశమనం కల్పించిన సోహార్ బ్యాంక్
- May 29, 2018
మస్కట్:సైక్లోన్ మెకును కారణంగా దోఫార్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం కలగజేసింది సైక్లోన్ మెకును. ఈ కారణంగా దోఫార్ గవర్నరేట్ పరిధిలోని సోహార్ బ్యాంక్, తమ క్లయింట్లు చెల్లించాల్సిన లోన్ పేబ్యాక్పై కొంత ఉపశమనం కల్గించింది. వ్యక్తిగత, హౌసింగ్ మరియు ఆటో లోన్లకు సంబంధించి 2 నెలల సమయం పొడిగింపు ప్రకటించాయి బ్యాంకు సంబంధిత వర్గాలు. అయితే షరతులు వర్తిస్తాయని బ్యాంకు ప్రతినిథులు వివరించారు. ఇటీవల సంభవించిన సైక్లోన్ మెకును తీవ్ర నస్టాన్ని మిగిల్చిన సంగతి తెల్సిందే. ఈ తుపాను కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. తుపాను కారణంగా గల్లంతయినవారిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







