ఇండియన్ పాస్ పోర్ట్ కొత్త రూల్స్
- May 31, 2018ఇండియన్ పాస్ పోర్ట్ కొత్త రూల్స్:
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జూన్ 2018 నుంచి కొత్త పాస్ పోర్ట్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
1 పాస్ పోర్ట్ చివరి పేజీలో మీ నివాస సమాచారం ఉండదు
2 పాస్ పోర్ట్ కలర్ మారనుంది. వివిధ కేటగిరీలకు జారీ చేసే పాస్ పోర్టులు వివిధ కలర్స్ లో ఉంటాయి. ఇక నుంచి ఒకే రంగులో జారీ చేయనున్నారు.
3 పాస్ పోర్ట్ చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు ఇక నుంచి ఉండవు
4 పోలీసులు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసే విధానాన్ని తొలగించి.. ఆన్ లైన్ వెరిఫికేషన్ రాబోతున్నది. ఇక నుంచి పాస్ పోర్ట్ జారీ సమయంలో ఇంటికి వచ్చి పోలీసులు ఎంక్వయిరీ విధానాన్ని తొలగించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!