చైనాలో పేలుళ్లు, 11 మంది మృతి
- June 05, 2018
బేనషీ నగరంలో మంగళవారం ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా పేలాయి ఈ పేలుడు ధాటికి 11 మంది చనిపోగా 25 మంది గాయపడ్డారు. ఖనిజ తవ్వకాల కోసం ఆ పేలుడు పదార్థాలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనా.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







