ఉమ్రా కోసం ఖతారీ పౌరులు, రెసిడెంట్స్కి సౌదీ వెల్కమ్
- June 06, 2018
జెడ్డా: ఖతారీ పౌరులను, రెసిడెంట్స్ను ఉమ్రా కోసం వెల్కమ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా వెల్లడించింది. తమ ఇన్ఫర్మేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్వాగతం పలుకుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఖతార్లో నివసిస్తున్న వలసదారులు తమ డేటాను మినిస్ట్రీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆథరైజ్ చేసిన ఉఉమ్రా కంపెనీల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వుంటుంది. రమదాన్ సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చే ఖతారీ పౌరులు, వలసదారులు జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సౌదీలోకి రావొచ్చు. వివిధ దేశాల నుంచి సుమారు 7 మిలియన్ల మంది ముస్లింలు ఉమ్రా కోసం వస్తారని మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







