మస్కట్ లో పేలిన ఎయిర్ కండిషనర్: ఒకరి మృతి
- June 07, 2018
మస్కట్:సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మస్కట్లో చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ బౌషర్లో ఈ ఘటన జరిగింది. మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిందని పిఎసిడిఎ పేర్కొంది. విలాయత్ ఆఫ్ బౌషెర్లోని ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







