మస్కట్ లో పేలిన ఎయిర్ కండిషనర్: ఒకరి మృతి
- June 07, 2018
మస్కట్:సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మస్కట్లో చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ బౌషర్లో ఈ ఘటన జరిగింది. మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిందని పిఎసిడిఎ పేర్కొంది. విలాయత్ ఆఫ్ బౌషెర్లోని ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









