మస్కట్ లో పేలిన ఎయిర్ కండిషనర్: ఒకరి మృతి
- June 07, 2018
మస్కట్:సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మస్కట్లో చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ బౌషర్లో ఈ ఘటన జరిగింది. మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిందని పిఎసిడిఎ పేర్కొంది. విలాయత్ ఆఫ్ బౌషెర్లోని ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







