తలైవా అభిమానులకు శుభవార్త...!
- June 08, 2018
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా గురువారం 'కాలా' విడుదల కాగా, రజనీ మాత్రం ఎప్పటిలాగే అభిమానులకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే పని కోసమే ఆయన దూరమయ్యారు. రజనీ హీరోగా కార్తిక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం డార్జిలింగ్లో ప్రారంభమైంది. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తొలి షాట్కు క్లాప్ కొట్టారు. ఇందులో రజనీతోపాటు విజయ్ సేతుపతి, బాబీసింహా, సిమ్రాన్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







