'రావణాసురన్' గా ఎన్టీఆర్...
- June 08, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళం లో 'రావణాసురన్' గా రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తో మలయాళం లో ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ఏంటో రుజువు చేసుకున్నాడు.. ఈ నేపథ్యం లో జై లవకుశ చిత్రాన్ని 'రావణాసురన్' పేరుతో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ , మలయాళం లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







