'రావణాసురన్' గా ఎన్టీఆర్...
- June 08, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళం లో 'రావణాసురన్' గా రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తో మలయాళం లో ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ఏంటో రుజువు చేసుకున్నాడు.. ఈ నేపథ్యం లో జై లవకుశ చిత్రాన్ని 'రావణాసురన్' పేరుతో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ , మలయాళం లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







