'రావణాసురన్' గా ఎన్టీఆర్...
- June 08, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళం లో 'రావణాసురన్' గా రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తో మలయాళం లో ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ఏంటో రుజువు చేసుకున్నాడు.. ఈ నేపథ్యం లో జై లవకుశ చిత్రాన్ని 'రావణాసురన్' పేరుతో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ , మలయాళం లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









