'రావణాసురన్' గా ఎన్టీఆర్...
- June 08, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళం లో 'రావణాసురన్' గా రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తో మలయాళం లో ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ఏంటో రుజువు చేసుకున్నాడు.. ఈ నేపథ్యం లో జై లవకుశ చిత్రాన్ని 'రావణాసురన్' పేరుతో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ , మలయాళం లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్