ముంబైలో భారీ అగ్నిప్రమాదం..
- June 08, 2018
ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోర్ట్ ఏరియాలోని పటేల్ ఛాంబర్స్లో జరిగిన ప్రమాదంలో ఓ ఐదంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. మంటల వేడి తీవ్రతకు కొంత భాగం కూలిపోయింది. నిన్న రాత్రి మొదలైన మంటల్ని అదుపు చేసేందుకు 18 ఫైరింజన్లను రంగంలోకి దించారు. దాదాపు 150 మంది సిబ్బంది తెల్లవార్లూ కష్టపడి మంటల్ని ఆర్పగలిగారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఫైర్మెన్లు గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటన్నది తెలియలేదు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో 10 రోజుల వ్యవధిలోనే జరిగిన మరో భారీ అగ్నిప్రమాదం స్థానికుల్ని టెన్షన్ పెట్టింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







