ముంబైలో భారీ అగ్నిప్రమాదం..
- June 08, 2018
ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోర్ట్ ఏరియాలోని పటేల్ ఛాంబర్స్లో జరిగిన ప్రమాదంలో ఓ ఐదంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. మంటల వేడి తీవ్రతకు కొంత భాగం కూలిపోయింది. నిన్న రాత్రి మొదలైన మంటల్ని అదుపు చేసేందుకు 18 ఫైరింజన్లను రంగంలోకి దించారు. దాదాపు 150 మంది సిబ్బంది తెల్లవార్లూ కష్టపడి మంటల్ని ఆర్పగలిగారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఫైర్మెన్లు గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటన్నది తెలియలేదు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో 10 రోజుల వ్యవధిలోనే జరిగిన మరో భారీ అగ్నిప్రమాదం స్థానికుల్ని టెన్షన్ పెట్టింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..