జూలై 17 నుంచి నిలిచిపోనున్న యాహు మెసెంజర్ యాప్ సేవలు
- June 09, 2018
ఇక యాహూ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని నిర్వహణ సంస్థ ఓత్ ఐఎన్సీ వెల్లడించింది. యాహూ మెసెంజర్ యూజర్ల ఐడీలు మాత్రం అలాగే ఉంటాయని వాటిని మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని తెలిపింది. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ యాప్స్కు..యాహూ మెసెంజర్ పోటీ ఇవ్వడంలో విఫలమైంది.దీంతో క్రమంగా యూజర్లు తగ్గుతూ వచ్చారు. ఇక ఆ మెసెంజర్ సేవలకు ముగింపు పలకక తప్పలేదు. కానీ ఒకప్పుడు నెటిజన్లకు యాహూ మెసెంజర్ ఒక్కటే చాటింగ్ మెసెంజర్గా ఉండేది . యూజర్ల అభిరుచికి తగినట్లుగా డిస్కస్ రూమ్స్ కూడా ఉండేవి. వాయిస్ చాట్, వీడియో చాట్ కూడా అందుబాటులో ఉండేది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







