జూలై 17 నుంచి నిలిచిపోనున్న యాహు మెసెంజర్ యాప్ సేవలు
- June 09, 2018
ఇక యాహూ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని నిర్వహణ సంస్థ ఓత్ ఐఎన్సీ వెల్లడించింది. యాహూ మెసెంజర్ యూజర్ల ఐడీలు మాత్రం అలాగే ఉంటాయని వాటిని మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని తెలిపింది. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ యాప్స్కు..యాహూ మెసెంజర్ పోటీ ఇవ్వడంలో విఫలమైంది.దీంతో క్రమంగా యూజర్లు తగ్గుతూ వచ్చారు. ఇక ఆ మెసెంజర్ సేవలకు ముగింపు పలకక తప్పలేదు. కానీ ఒకప్పుడు నెటిజన్లకు యాహూ మెసెంజర్ ఒక్కటే చాటింగ్ మెసెంజర్గా ఉండేది . యూజర్ల అభిరుచికి తగినట్లుగా డిస్కస్ రూమ్స్ కూడా ఉండేవి. వాయిస్ చాట్, వీడియో చాట్ కూడా అందుబాటులో ఉండేది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







