ఎయిర్ ఇండియా ఆర్లిన్స్ లో లగేజీ బరువు మించితే భారమే...
- June 11, 2018న్యూఢిల్లీ : పరిమితి కంటే ఎక్కువ లగేజ్ను తీసుకెళ్లే వారి నుంచి అదనంగా చార్జీ వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. అదనపు కిలో సామన్ల బరువుపై ప్రస్తుతమున్న రూ. రూ.400 రుసుమును రూ.500వరకు పెంచింది. పెంచిన ఛార్జీలు జూన్ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎకానమీ తరగతి ప్రయాణికుల సామానుపై 5శాతం జిఎస్టి, మిగతా వారిపై 12శాతం జిఎస్టి ఉంటుందని తెలిపింది. ఎఐ 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. ఇతర ప్రయివేటు సంస్థలు 15 కిలోల వరకు మాత్రమే అనుమతిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు