ఎయిర్ ఇండియా ఆర్లిన్స్ లో లగేజీ బరువు మించితే భారమే...

- June 11, 2018 , by Maagulf
ఎయిర్ ఇండియా ఆర్లిన్స్ లో లగేజీ బరువు మించితే భారమే...

న్యూఢిల్లీ : పరిమితి కంటే ఎక్కువ లగేజ్‌ను తీసుకెళ్లే వారి నుంచి అదనంగా చార్జీ వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. అదనపు కిలో సామన్ల బరువుపై ప్రస్తుతమున్న రూ. రూ.400 రుసుమును రూ.500వరకు పెంచింది. పెంచిన ఛార్జీలు జూన్‌ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎకానమీ తరగతి ప్రయాణికుల సామానుపై 5శాతం జిఎస్‌టి, మిగతా వారిపై 12శాతం జిఎస్‌టి ఉంటుందని తెలిపింది. ఎఐ 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. ఇతర ప్రయివేటు సంస్థలు 15 కిలోల వరకు మాత్రమే అనుమతిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com