తగ్గిన బంగారం ధర!
- June 12, 2018
క్రమంగా పసిడి ధరలు కిందకి దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు తగ్గాయి.. రూ.150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా నమోదైంది. దీనికి కారణం స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే మంగళవారం అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సఫలమవడంతో క్రమంగా డాలర్ బలపడుతోంది. యెన్తో పోలిస్తే అమెరికా డాలర్ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







