మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్పై దాడి: నలుగురి అరెస్ట్
- June 15, 2018మదీనా:మదీనాలో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఇద్దరు పోలీసు అధికారులు ట్రాఫిక్ డ్యూటీలో వుండగా, వారిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఈ ఘటనను క్రిమినల్ యాక్ట్గా పేర్కొంది. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకు ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు పోలీసు అధికారులపై మదీనాలో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆ వీడియోలో కన్పించింది. సౌదీ ప్రాసిక్యూటర్ నిందితుల అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం