రంజాన్ సాక్షిగా కాశ్మీర్లో రాళ్లదాడులు.. ఒకరు మృతి
- June 16, 2018కాశ్మీర్: రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్దనలు పూర్తైన తర్వాత కశ్మీర్లో యువత రెచ్చిపోయి రాళ్లతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడింది. దీంతో భద్రతా బలగాలు అల్లరిమూకలపై టియర్గ్యాస్ ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని బ్రాక్ పోరా ప్రాంత వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ప్రార్దనల తర్వాత 6.45 గంటల సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయి భద్రత కోసం మోహరించిన జవాన్లపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు పెల్లెట్లను ప్రయోగించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి ఒకరు మృతి చెందారు.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత