తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ పెరిగిన ఎండల తీవ్రత
- June 16, 2018
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కొద్దిగా నెమ్మదించడంతో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. ఈ రోజు సైతం ఎండల తీవ్రత ఉంటుంది. ఉత్తర బీహార్ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, హన్మకొండల్లో 38.5 డిగ్రీలు, నల్లగొండ, భద్రాచలంలో 38, హైదరాబాద్లో 36.9 డిగ్రీలు, ఖమ్మంలో 39,రామగుండంలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!