శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..
- December 10, 2015
సమాధుల వద్ద... ఉచిత వైఫై సదుపాయం మాస్కో అధికారుల నిర్ణయం రష్యా రాజధాని మాస్కోలో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశానాల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్మశానాల వద్ద సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ వసతి కల్పిస్తారు.
తాజా వార్తలు
- బంగారం పై కేంద్రం సంచలన నిర్ణయం..!
- ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
- భారతీయులకు కెనడా బంపర్ ఆఫర్..27 రోజుల్లోనే విజిటర్ వీసా!
- ఏపీ పల్లె వాసులకు గుడ్ న్యూస్.. !!
- రాజ్కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!









