శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..
- December 10, 2015
సమాధుల వద్ద... ఉచిత వైఫై సదుపాయం మాస్కో అధికారుల నిర్ణయం రష్యా రాజధాని మాస్కోలో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశానాల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్మశానాల వద్ద సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ వసతి కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







