బాంబులతో కాదు.. గాలి పటాలకు నిప్పుపెట్టి దాడులు

- June 18, 2018 , by Maagulf
బాంబులతో కాదు.. గాలి పటాలకు నిప్పుపెట్టి దాడులు

పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్‌లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది. చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్‌ దేశంలోకి ఎగరేసింది. ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్‌ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com