అమెరికా:తపాలా లో మోసానికి పాల్పడిన భారతీయులు
- June 26, 2018
అమెరికా:ఇద్దరు భారత సంతతి అమెరికన్లు రూ.110కోట్లకు పైగా అమెరికా తపాలా సర్వీసులకు టోకరా వేసారు. ప్రాడిజీ మెయిలింగ్ సర్వీస్ సంస్థ యజమాని యోగేశ్ పటేల్(58) అందులో ఆపరేటర్గా పనిచేస్తున్న అరవింద్ లక్కంసాని(57)లు పోస్టల్ కార్యాలయ గుమస్తా సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారిక డేట్ స్టాంపును రహస్యంగా వినియోగించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు యూఎస్ అటార్నీ ఆఫీస్ అధికారులు అభియోగాలు మోపారు. వీరిద్దరూ డైరెక్ట్ మెయిల్ రిసోర్సెస్ సంస్థ యజమాని డేవిడ్ గార్గానో(51)తో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







