అమెరికా:తపాలా లో మోసానికి పాల్పడిన భారతీయులు
- June 26, 2018
అమెరికా:ఇద్దరు భారత సంతతి అమెరికన్లు రూ.110కోట్లకు పైగా అమెరికా తపాలా సర్వీసులకు టోకరా వేసారు. ప్రాడిజీ మెయిలింగ్ సర్వీస్ సంస్థ యజమాని యోగేశ్ పటేల్(58) అందులో ఆపరేటర్గా పనిచేస్తున్న అరవింద్ లక్కంసాని(57)లు పోస్టల్ కార్యాలయ గుమస్తా సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారిక డేట్ స్టాంపును రహస్యంగా వినియోగించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు యూఎస్ అటార్నీ ఆఫీస్ అధికారులు అభియోగాలు మోపారు. వీరిద్దరూ డైరెక్ట్ మెయిల్ రిసోర్సెస్ సంస్థ యజమాని డేవిడ్ గార్గానో(51)తో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!







