అమెరికా:తపాలా లో మోసానికి పాల్పడిన భారతీయులు

- June 26, 2018 , by Maagulf
అమెరికా:తపాలా లో మోసానికి పాల్పడిన భారతీయులు

అమెరికా​:ఇద్దరు భారత సంతతి అమెరికన్లు రూ.110కోట్లకు పైగా అమెరికా తపాలా సర్వీసులకు టోకరా వేసారు. ప్రాడిజీ మెయిలింగ్‌ సర్వీస్‌ సంస్థ యజమాని యోగేశ్‌ పటేల్‌(58) అందులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న అరవింద్‌ లక్కంసాని(57)లు పోస్టల్‌ కార్యాలయ గుమస్తా సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారిక డేట్‌ స్టాంపును రహస్యంగా వినియోగించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ అధికారులు అభియోగాలు మోపారు. వీరిద్దరూ డైరెక్ట్‌ మెయిల్‌ రిసోర్సెస్‌ సంస్థ యజమాని డేవిడ్‌ గార్గానో(51)తో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com