జులై 7న సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక
- June 29, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని జులై 20వ తేదిన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జులై 7వ తేదిన నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు..
ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్కుమార్, మీనా, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు సాయిమాధవ్ బుర్రా, సంగీతం హర్షవర్థన్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!