అమెరికాలో భారత సంతతి చట్టసభ ప్రతినిధి అరెస్ట్
- June 29, 2018
భారతీయ సంతతికి చెందిన అమెరికా చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్ను అరెస్టు చేశారు. ట్రంప్ సర్కార్ చేపట్టిన వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో 500 మంది మహిళలతో కలిసి గురువారం క్యాపిటల్ హిల్ ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు ప్రమీలాతో పాటు మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికా చట్టసభకు ఎన్నికైన మొదటి భారతీయ సంతతి మహిళ ఆమె కావడం విశేషం. అక్రమంగా దేశంలోకి వలస వస్తున్న కుటుంబాలను అమెరికా విడదీస్తున్న విషయం తెలిసిందే. అందులో భారతీయ కుటుంబాలను కూడా విడదీశారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ప్రమీలా వాషింగ్టన్లో ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







