ఉత్తరాదిన భూకంపం
- July 01, 2018
న్యూఢిల్లీ: ఉత్తరాదిన భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పైన 4.0గకా నమోదయింది. హర్యానాలోని సోనిపాట్లో ఆదివారం మధ్యాహ్నం గం.3.37 నిమిషాలకు భూకంపం సంభవించింది. దాంతో పాటు ఢిల్లీ, తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది.
సోనిపాట్, ఆ చుట్టు పక్కనల 45 కిలోమీటర్ల పరిధిలో భూకంపం వచ్చింది. ఢిల్లీ, గుర్గాన్లలోని పలువురు భూకంపం గురించి ట్విట్టర్లో వెల్లడించారు. నష్టం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..