వెంకీ, వరుణ్ తేజ్ల మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం
- July 05, 2018
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ నేడు(గురువారం) ప్రారంభమైంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్ను.. అలాగే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్లైన్ను ఖరారు చేసింది చిత్రబృందం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..