వెంకీ, వరుణ్ తేజ్ల మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం
- July 05, 2018
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ నేడు(గురువారం) ప్రారంభమైంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్ను.. అలాగే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్లైన్ను ఖరారు చేసింది చిత్రబృందం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







