సిట్రా దహనకాండ: నిందితులకి జైలు శిక్ష
- July 12, 2018బహ్రెయిన్: సిట్రాలో ఓ కారుని దహనం చేసిన ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. రోడ్డుపై కారుని తగలబెట్టి భయాందోళనలకు కారణమైన నిందితులు పైశాచికానందం పొందారని విచారణలో తేలింది. ఐదుగురు నిందితుల్లో, ఐదో నిందితుడు మిగతా నిందితులు కారుని తగలబెట్టేందుకు అవసరమైన పెట్రోల్ని సమకూర్చాడు. బ్యాక్ సీట్లో పెట్రోల్ పోసి, తగలబెట్టినట్లు మొదటి నిందితుడు విచారణలో తెలిపాడు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







