75 దిర్హామ్లకే బుర్జ్ ఖలీఫా అగ్రభాగం చేరుకోవచ్చు
- July 12, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మెట్రో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో డిస్కౌంట్ పొందవచ్చనీ, మోదేష్ వరల్డ్లో దీన్ని వినియోగించుకోవచ్చనీ, అలాగే బుర్జ్ ఖలీఫా టాప్ని చేరుకోవడానికి 75 దిర్హామ్లు సరిపోతాయని పేర్కొంది. బుర్జ్ లీఫాలో పూర్తి వివరాల్ని ప్రదర్శిస్తున్నారు. మెట్రో వినియోగదారులకు 124 మరియు 125 లెవల్స్లో టూర్ చేసే అవకాశం కల్పించడంతోపాటుగా, 112లోని మోధేస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని కేవలం 75 దిర్హామ్లకే ఎంజాయ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







