75 దిర్హామ్లకే బుర్జ్ ఖలీఫా అగ్రభాగం చేరుకోవచ్చు
- July 12, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మెట్రో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో డిస్కౌంట్ పొందవచ్చనీ, మోదేష్ వరల్డ్లో దీన్ని వినియోగించుకోవచ్చనీ, అలాగే బుర్జ్ ఖలీఫా టాప్ని చేరుకోవడానికి 75 దిర్హామ్లు సరిపోతాయని పేర్కొంది. బుర్జ్ లీఫాలో పూర్తి వివరాల్ని ప్రదర్శిస్తున్నారు. మెట్రో వినియోగదారులకు 124 మరియు 125 లెవల్స్లో టూర్ చేసే అవకాశం కల్పించడంతోపాటుగా, 112లోని మోధేస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని కేవలం 75 దిర్హామ్లకే ఎంజాయ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









