75 దిర్హామ్లకే బుర్జ్ ఖలీఫా అగ్రభాగం చేరుకోవచ్చు
- July 12, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మెట్రో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో డిస్కౌంట్ పొందవచ్చనీ, మోదేష్ వరల్డ్లో దీన్ని వినియోగించుకోవచ్చనీ, అలాగే బుర్జ్ ఖలీఫా టాప్ని చేరుకోవడానికి 75 దిర్హామ్లు సరిపోతాయని పేర్కొంది. బుర్జ్ లీఫాలో పూర్తి వివరాల్ని ప్రదర్శిస్తున్నారు. మెట్రో వినియోగదారులకు 124 మరియు 125 లెవల్స్లో టూర్ చేసే అవకాశం కల్పించడంతోపాటుగా, 112లోని మోధేస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని కేవలం 75 దిర్హామ్లకే ఎంజాయ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







