ఆన్లైన్ బ్యాంకింగ్: 1.3 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపిడీ
- July 12, 2018
మస్కట్: అరబ్ జాతీయుడొకరు, ఫేక్ క్రెడిట్ కార్డులతో 1.27 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపడీకి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. బ్యాంక్ కార్డుల్ని ఫోర్జరీ చేయడం ద్వారా తన ఖాతాలోకి ఇతరుల బ్యాంకుల్లోని సొమ్ముని తరలించాడు నిందితుడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - ఆర్ఓపి నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన చట్టాల ప్రకారం నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కార్డుల్ని ఫోర్జరీ చేసిన నిందితుడు, ఏటీఎంల ద్వారా పెద్దయెత్తున సొమ్ముల్ని దొంగిలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







