ఆన్లైన్ బ్యాంకింగ్: 1.3 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపిడీ
- July 12, 2018
మస్కట్: అరబ్ జాతీయుడొకరు, ఫేక్ క్రెడిట్ కార్డులతో 1.27 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపడీకి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. బ్యాంక్ కార్డుల్ని ఫోర్జరీ చేయడం ద్వారా తన ఖాతాలోకి ఇతరుల బ్యాంకుల్లోని సొమ్ముని తరలించాడు నిందితుడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - ఆర్ఓపి నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన చట్టాల ప్రకారం నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కార్డుల్ని ఫోర్జరీ చేసిన నిందితుడు, ఏటీఎంల ద్వారా పెద్దయెత్తున సొమ్ముల్ని దొంగిలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







