బహ్రెయిన్లో సుష్మాస్వరాజ్ పర్యటన
- July 12, 2018
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బహ్రెయిన్లో పర్యటించనున్నారు. రెండ్రోజుల ఈ పర్యటనలో సుష్మా స్వరాజ్, బహ్రెయినీ కౌంటర్పార్ట్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో భేటీ కానున్నారు. గతంలో అంటే 2015 ఫిబ్రవరిలో హై జాయింట్ కమిషన్ భేటీ ఇరు దేశాల మధ్య జరిగింది. సుష్మా స్వరాజ్ బహ్రెయిన్ పర్యటనోల కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తదితరులతో భేటీ కానున్నారు. శనివారం సీఫ్లో కొత్తగా నిర్మించిన ఎంబసీని ఆమె ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









