బహ్రెయిన్లో సుష్మాస్వరాజ్ పర్యటన
- July 12, 2018
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బహ్రెయిన్లో పర్యటించనున్నారు. రెండ్రోజుల ఈ పర్యటనలో సుష్మా స్వరాజ్, బహ్రెయినీ కౌంటర్పార్ట్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో భేటీ కానున్నారు. గతంలో అంటే 2015 ఫిబ్రవరిలో హై జాయింట్ కమిషన్ భేటీ ఇరు దేశాల మధ్య జరిగింది. సుష్మా స్వరాజ్ బహ్రెయిన్ పర్యటనోల కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తదితరులతో భేటీ కానున్నారు. శనివారం సీఫ్లో కొత్తగా నిర్మించిన ఎంబసీని ఆమె ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







