వీకెండ్ వెదర్: యూఏఈలో వేడి మరింత తీవ్రం
- July 12, 2018
రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడిగా మారబోతోంది. ఇప్పటికే 50 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని చోట్ల మేఘావృతమైనప్పటికీ, మొత్తంగా వాతావరణం వేడిగా వుంటుందని తెలుస్తోంది. గాలుల తీవ్రత సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుంటుంది. వీకెండ్లో బయటి ప్రదేశాల్లో విహరించాలనుకునేవారికి వాతావరణం ఇబ్బందికరంగానే మారుతుంది. 51 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరనున్న దరిమిలా డీ హైడ్రేషన్కి గురయ్యే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. డస్ట్ ఎక్కువగా వుండడం, దానికి గాలులు తోడవడంతో విజిబిలిటీ తక్కువ వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









