దుబాయ్ బీచ్ మూసివేత
- July 13, 2018
బీచ్ లవర్స్కి బ్యాడ్ న్యూస్. దుబాయ్ మునిసిపాలిటీ, మంగళ మరియు బుధవారాల్లో అల్ మమ్జార్ పార్క్లో మహిళలకు అనుమతి లేదని ప్రకటించింది. జులై 16 నుంచి రెండు నెలల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మెయిన్టెనెన్స్ వర్క్, అలాగే సౌకర్యాల పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని మహిళా రెసిడెంట్స్ తప్పు పడుతున్నారు. ఈ మూసివేత నిర్ణయంతో తాము ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్న మహిళలు, ఏ పద్ధతిన ఆయా రోజుల్లో మూసివేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







