పాక్ మాజీ ప్రధాని అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి..
- July 13, 2018అవినీతి కేసులో పదేళ్ల శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన కూతురు మరియమ్ని కూడా అరెస్ట్ చేశారు. పనామా పత్రాల కేసులో షరీఫ్కు పదేళ్లు, మరియమ్కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం అర్ధరాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ముందుగా భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇతర ప్రయాణికులను దిగిపొమ్మని.. షరీఫ్, మరియమ్ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..