పాక్ మాజీ ప్రధాని అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి..
- July 13, 2018
అవినీతి కేసులో పదేళ్ల శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన కూతురు మరియమ్ని కూడా అరెస్ట్ చేశారు. పనామా పత్రాల కేసులో షరీఫ్కు పదేళ్లు, మరియమ్కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం అర్ధరాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ముందుగా భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇతర ప్రయాణికులను దిగిపొమ్మని.. షరీఫ్, మరియమ్ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







