9రోజులు పాటు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేత

- July 14, 2018 , by Maagulf
9రోజులు పాటు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేత

తిరుపతి: తిరుమల టిటిడి పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నామని పాలకమండలి తెలిపింది. మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 9 నుంచి 17 వరకు నడకదారి, ఘాట్‌ రోడ్లలో భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com